- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 200+ స్కోరును చేజ్ చేసిన ముంబై
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత వేగవంతమైన 200+ పరుగులను చేజ్ చేసి రికార్డు నమోదు చేసింది. మంగళవారం RCBతో జరిగిన 54వ మ్యాచ్లో 200 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు కేవలం 16.3 ఓవర్లలో ఛేదించింది. కాగా గతంలో ఈ రికార్డు.. ఢిల్లీ జట్టు పేరు మీద ఉంది. 2017 ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు.. 209 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ లయన్స్ పై 17.3 ఓవర్లలో చేధించి రికార్డును నమోదు చేయగా తాజాగా ఈ రికార్డును ముంబై జట్టు బ్రేక్ చేసింది.
Read More: సూర్యకుమార్ యాదవ్పై గంగూలీ ప్రశంసల జల్లు
Next Story